పంత్నే కాదు, రోహిత్ని పక్కనబెట్టినా గెలవగలరు... టీమిండియాపై రికీ పాంటింగ్...
First Published Sep 1, 2022, 1:22 PM ISTఆసియా కప్ 2022 టోర్నీలో రెండు వరుస విజయాలతో ప్లేఆఫ్స్కి దూసుకెళ్లింది టీమిండియా. పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, హంగ్ కాంగ్పై 40 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. పాక్తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ని, హంగ్ కాంగ్తో మ్యాచ్లో హార్ధిక్ పాండ్యాని పక్కనబెట్టింది భారత జట్టు...