గాయం నుంచి కోలుకుని, వెస్టిండీస్తో టీ20 సిరీస్కి అందుబాటులో వస్తాడని అభిమానులు ఆశిస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డాడు. అసలే గాయం నుంచి పూర్తిగా కోలుకోని రాహుల్, ఇప్పుడు కరోనా పాజిటివ్గా తేలడంతో వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీస్కి అందుబాటులో ఉండడం అనుమానంగానే మారింది...