టీమిండియాలో మ్యాచ్ విన్నర్లు లేరని కాదు. వాళ్ల టీమ్లో జడేజా, షమీ, బుమ్రా, రోహిత్, కోహ్లీ ఉన్నారు. అయితే బ్యాటింగ్ విషయంలో ఎక్కువగా రోహిత్, కోహ్లీపైనే ఆధారపడుతున్నారు. కచ్ఛితంగా చెప్పాలంటే విరాట్, రోహిత్లను త్వరగా అవుట్ చేస్తే, టీమిండియాని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు..