రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ఓపెనింగ్ చేసి, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో పంపి, శ్రేయాస్ అయ్యర్ తర్వాత ఐదో స్థానంలో ఇషాన్ కిషన్ని ఆడిస్తారా? లేక శుబ్మన్ గిల్ని రిజర్వు బెంచ్లో కూర్చోబెట్టి, తిలక్ వర్మ లేదా సూర్యకుమార్ యాదవ్ని ఐదో స్థానంలో ఆడిస్తారా?’ అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..