ఈ మెగా టోర్నీలో కోహ్లీ.. 5 మ్యాచుల్లో 92 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది. కోహ్లీ కంటే మహ్మద్ రిజ్వాన్ ముందున్నాడు. రిజ్వాన్.. 6 మ్యాచుల్లో 281 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. రిజ్వాన్ మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.