టీ20 యుగంలో వన్డేలు చూడబుద్ది కూడా కావడం లేదని రవిచంద్రన్ అశ్విన్, ఉస్మాన్ ఖవాజా వంటి క్రికెటర్లు కామెంట్ చేయడం... అసలు వన్డేలకు 50 ఓవర్లుగా పెట్టడం ఎందుకు, 40 ఓవర్లు చేసేయండంటూ పాక్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ, భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్ చేయడంతో ఈ చర్చ తారాస్థాయికి చేరింది...