రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్గా తేలడంతో టీమ్తో కలిసి ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కకుండా స్వదేశంలోనే ఉండిపోయాడు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ సహా శుబ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్ వంటి టీమ్మేట్స్ కలిసి ఇంగ్లాండ్ చేరుకున్నాడు...