ప్రస్తుతం టీమిండియాలో ఓపెనర్ ప్లేస్ కోసం చాలా పోటీ ఉంది. శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షాతో పాటు రిషబ్ పంత్ కూడా ఓపెనింగ్ చేయగలడు. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలా ఫినిషర్ రోల్కి సెటిల్ అయితే బెటర్ అంటున్నారు అభిమానులు...