మహ్మద్ షమీ స్థానంలోనే ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు దీపక్ చాహార్, కుల్దీప్ సేన్ దూరం కావడంతో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్లతో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షాబజ్ అహ్మద్ల రూపంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశమే ఎక్కువగా ఉంది.