టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత మహ్మద్ షమీని టీ20 ఫార్మాట్కి దూరంగా పెట్టింది భారత జట్టు. వన్డే, టెస్టు ఫార్మాట్లో షమీని కొనసాగిస్తూ... టీ20ల్లో మాత్రం భువీతో పాటు ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్ వంటి ప్లేయర్లకు అవకాశాలు ఇస్తూ వచ్చింది...