అంబటి రాయుడి కంటే మెరుగ్గా బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ చేసే విజయ్ శంకర్ను వన్డే వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేసినట్టు కామెంట్ చేశాడు అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. అందుకే టీమిండియా మ్యాచులు చూసేందుకు ‘త్రీడీ గ్లాసెస్’ కొన్నానని అంబటి రాయుడు వేసిన ట్వీట్, సంచలనంగా మారింది...