INDvsENG: మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... విజయానికి ఏడు వికెట్ల దూరంలో...
First Published Feb 15, 2021, 5:22 PM ISTఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు విజయం దిశగా సాగుతోంది. 482 పరుగల భారీ టార్గెట్తో బరిలో దిగిన ఇంగ్లాండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 429 పరుగులు కావాలి. భారత జట్టు విజయానికి ఇంకో ఏడు వికెట్లు తీయాలి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలే ఉండడంతో ఈ టెస్టు ఆసక్తికరంగా మారింది...