అతి పెద్ద వయసులో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన భారత ప్లేయర్గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు దినేశ్ కార్తీక్. ఆఫ్ఘాన్తో జరిగిన మ్యాచ్లో 34 ఏళ్ల 186 రోజుల వయసులో రోహిత్ శర్మ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిస్తే, సౌతాఫ్రికాపై 37 ఏళ్ల 16 రోజుల వయసులో, తాజాగా 37 ఏళ్ల 58 రోజుల వయసులో ఈ అవార్డులను గెలుచుకున్నాడు దినేశ్ కార్తీక్...