ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది భారత జట్టు. అయితే ఆ తర్వాతే టీమిండియాకి దరిద్రం పట్టుకుంది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ధోనీ కెప్టెన్సీలో 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓడిన టీమిండియా, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోనూ ఓడింది...