అయితే విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడానికి రోహిత్ శర్మ, మరో మూడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20, వన్డే కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న రోహిత్ శర్మ, సౌతాఫ్రికా టూర్ తర్వాత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకున్నాడు...