రితికాతో కలిసి బ్రేక్ టైమ్ ఎంజాయ్ చేస్తున్న రోహిత్ శర్మ... వదిలిపెట్టని ట్రోలర్స్...
First Published Sep 10, 2022, 11:03 PM ISTటీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీల్లో టీమిండియాకి విజేతగా నిలిపినా ఎంఎస్ ధోనీ కూడా అభిమానుల నుంచి అనేక సార్లు ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచి, విరాట్ కోహ్లీ కంటే బెటర్ కెప్టెన్ అంటూ పొడగ్తలు దక్కించుకున్న రోహిత్ శర్మ, ఆసియా కప్ 2022 టోర్నీ పరాజయంతో అదే పొజిషన్లో ఉన్నాడు...