భారత్పై పాక్ విజయం తర్వాత చాలామంది ముస్లింలు, టపాకాయలు కాల్చి సెలబ్రేట్ చేసుకోవడం, జట్టులో ఉన్న ఏకైక ముస్లిమతస్తుడు మహ్మద్ షమీ కావడంతో ‘కావాలనే జట్టును ఓడించావ్..’ అంటూ అసభ్యపదజాలంతో దూషిసున్నారు. మహ్మద్ షమీకి మిగిలిన క్రికెటర్లు, భారత మాజీ క్రికెటర్ల నుంచి మద్ధతు లభిస్తోంది...