అంతా మాహీ వల్లే అన్నారు, టీమిండియా ఓడిపోతుంటే మెంటర్ని చూపించలేదేం... టీమిండియా ఫ్యాన్స్లో..
First Published Oct 25, 2021, 11:25 PM ISTటీ20 వరల్డ్కప్ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన వార్మప్ మ్యాచుల్లో సంగతి... బ్యాట్స్మెన్ సిక్సర్ కొట్టినా, బౌలర్ వికెట్ తీసినా, ఫీల్డర్ బంతిని ఆపినా... వాళ్లకంటే ఎక్కువగా మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీని ఎక్కువగా చూపిస్తూ, ధోనీ నామస్మరణే చేశారు కామెంటేటర్లు... అయితే పాకిస్తాన్తో మ్యాచ్ సమయంలో మాత్రం సీన్ మారిపోయింది...