పాక్ క్రికెటర్లు మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్తో పాటు దాదాపు ఆరుగురు పాకిస్తాన్ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నాలుగేళ్ల క్రితం నిషేధానికి గురయ్యారు. వీరితో పాటు సలీమ్ మాలిక్, డానిష్ కనేరియా, షార్జీల్ ఖాన్, ఉమ్రాన్ అక్మల్, నవీద్ అరిఫ్ వంటి పదుల సంఖ్యలో క్రికెటర్లు ఫిక్సింగ్కి పాల్పడి, ఐసీసీ వేటుకి గురయ్యారు.