గంగూలీ మ్యాచ్ అయ్యాక ఫోన్ చేసి ఛాయ్ పెట్టమనేవాడు... ఆశీష్ నెహ్రా కామెంట్స్...
First Published Nov 6, 2021, 6:48 PM ISTమహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చి, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన ఒకే ఒక్క ప్లేయర్ ఆశీష్ నెహ్రా. 1999లో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చి, 2017 వరకూ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగినప్పటికీ ఆశీష్ నెహ్రా క్రికెట్ కెరీర్ను గాయాలు తెగ ఇబ్బందిపెట్టాయి.