సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో న్యూజిలాండ్తో సిరీస్కి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ, భువనేశ్వర్ కుమార్, రవి భిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్, దేవ్దత్ పడిక్కల్, వెంకటేశ్ అయ్యర్ వంటి యువ క్రికెటర్లకు అవకాశం దక్కతుందని సమాచారం.