స్వదేశం నుంచి బయలుదేరి వెళ్లిన ఈ ఐదు నెలల కాలంలో భారత జట్టు రెండు టెస్టుల్లో గెలిచి, రెండు టెస్టుల్లో (డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్తో ఓ టెస్టు) ఓడింది. ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో రెండింట్లో ఓడి, రెండు విజయాలు అందుకుంది...