టీ20 జట్టు అంటే విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చినా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా వంటి ప్లేయర్లు ఉండాల్సిందే. వీళ్లు కూడా లేకుంటే న్యూజిలాండ్ జట్టును ఎదుర్కోవడం చాలా కష్టమైపోతుంది...