ఇప్పుడు భారత జట్టు, పాకిస్తాన్పై గెలిచి చరిత్ర సృష్టించినట్టే... టీమిండియా, న్యూజిలాండ్ను చిత్తు చేసి తీరాల్సిందే. అది జరగాలంటే విరాట్ కోహ్లీ టాస్ గెలవాల్సి ఉంటుంది. టాస్ ఓడితే, మ్యాచ్ రిజల్ట్ తేడా కొట్టడం గ్యారెంటీ అని ఈ టోర్నీ గణాంకాలు చెబుతున్నాయి...