చదువూ, సంధ్యలు లేనివాళ్లు చెప్పుడు మాటలు విని మతం మీద మోజుతో ఇలా చేసి ఉంటారని అనుకుంటే పొరపాటే. శ్రీనగర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులు, షేరీ ఈ కశ్మరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SKIMS)విద్యార్థులు కూడా ఇలా పాక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నవారిలో ఉండడం విశేషం.