ఇంతకుముందు భారత క్రికెటర్లు దీపక్ చాహార్, రవీంద్ర జడేజా నుంచి ఇంగ్లాండ్ ప్లేయర్లు సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ వంటి వారి విషయంలో ఇదే జరిగింది. అయితే ఈసారి కివీస్ ప్లేయర్లలో ఎవ్వరికీ ధోనీతో, ధోనీ టీమ్ సీఎస్కేతో సంబంధం లేకుండా న్యూజిలాండ్ ఫైనల్ చేరిన తర్వాత ఎమ్మెస్ ధోనీ పేరు ట్రెండింగ్లో కనిపించడం విశేషం...