హిందువుల ముందు నమాజ్, భలే కిక్ ఇచ్చింది... వకార్ యూనిస్ సంచలన వ్యాఖ్యలు... క్రికెట్కి మతం మకిలి...
First Published Oct 26, 2021, 8:07 PM ISTటీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్, జెంటిల్మెన్ గేమ్గా పిలవబడే క్రికెట్కి మతం మకిలి అంటిస్తోంది. ఈ మ్యాచ్లో భారత ప్లేయర్ మహ్మద్ షమీ, తన ఆఖరి ఓవర్లో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో అతన్ని టార్గెట్ చేసి కొందరు భారతీయులు పిచ్చి కూతలు కూస్తే, ఇప్పుడు పాక్ మాజీ క్రికెటర కూడా ఇదే దారిలో నడిచాడు...