వెస్టిండీస్, యూఎస్ఎ లు ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 12 జట్లు బెర్తులు ఖాయం చేసుకున్నాయి. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో టాప్ -8లో ఉన్న ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ అర్హత సాధించగా ఐసీసీ ర్యాంకింగుల మేరకు బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ కూడా క్వాలిఫై అయ్యాయి.