ఈ ఇద్దరితో పాటు వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్తో ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుని, వన్డే, టెస్టు ఫార్మాట్లకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉందని టాక్ వినబడుతోంది..