ద్రావిడ్ తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ.. ‘భారత క్రికెటర్లను ఈ లీగ్స్ లోకి అనుమతిస్తే మనకు దేశవాళీ ఉండదు. రంజీలు, ఇతర టోర్నీల కథ ముగుస్తుంది. జాతీయ జట్టుకు రావడానికి కీలకంగా వ్యవహరించే దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆగమవుతుంది. తమ ఆటగాళ్లను ఫారెన్ లీగ్స్ లో అనుమతిస్తే వెస్టిండీస్ క్రికెట్ ఎలా అయిందో చూశాం..’ అని పూర్తి చేశాడు.