సౌతాఫ్రికాలో కెప్టెన్గా వన్డే సిరీస్లో టీమిండియాని వైట్ వాష్ చేయించిన కెఎల్ రాహుల్, ప్రస్తుతం భారత జట్టుకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బీసీసీఐ, రోహిత్ శర్మ తర్వాత రాహుల్కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించొచ్చు. మూడు టైటిల్స్ గెలిచిన ధోనీయే.. రాహుల్ వచ్చాక ఐసీసీ టైటిల్ గెలవలేకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం ఏం చేయగలరని మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు..