చూస్తుంటే ప్లేయర్ల పర్ఫామెన్స్ ఎలా ఉన్నా, ప్లేయింగ్ ఎలెవన్లో మార్పులు చేసేందుకు రోహిత్ శర్మ కానీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అందుకే రిషబ్ పంత్ రూపంలో మ్యాచ్ విన్నర్ అందుబాటులో ఉన్నా, అతను రిజర్వు బెంచ్కే పరిమితం కావాల్సి వస్తోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...