2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో టీమిండియా, న్యూజిలాండ్ని ఓడించలేకపోయింది. 2019 వన్డే వరల్డ్ కప్లో టేబుల్ టాపర్గా సెమీస్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఐసీసీ 2021 టీ20 వరల్డ్ కప్లో, ఆఖరి ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లోనూ కివీస్ చేతుల్లో భారత జట్టుకి పరాజయమే ఎదురైంది...