ఆ ముగ్గురి బ్యాటులను మార్చిన ఎంఎస్ ధోనీ... వరల్డ్ కప్ మెంటర్గా మాహీ చేసిన పనికి...
First Published Oct 29, 2022, 10:33 AM ISTక్రికెటర్లకు అభిమానులు ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమానులు, భక్తులు ఉంటారు. భారత క్రికెట్పై ధోనీ వేసిన ముద్ర అలాంటిది మరి. ప్రస్తుత భారత క్రికెట్ టీమ్లో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా అండ్ కో.. దాదాపు అందరూ మాహీ ఫ్యాన్సే. భారత బ్యాటింగ్లో మాహీ చేసిన మార్పు, ఇప్పుడు బయటికి వచ్చింది...