భారత్- బంగ్లా మ్యాచ్పై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ రకరకాలు ఆరోపణలు చేశారు. ఐసీసీ అడ్డం పెట్టుకుని, టీమిండియా గెలిచిందని కామెంట్లు చేశారు. దీంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, పాకిస్తాన్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఇలా చెత్తగా ఆడి ఉంటుందని ఆరోపిస్తున్నారు కొందరు భారత క్రికెట్ ఫ్యాన్స్...