అయితే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో అశ్విన్కి ఉన్న రికార్డు టీమిండియాకి సహాయపడుతుందని ఆశిస్తున్నారు సెలక్టర్లు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 20 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, 3సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచాడు. అదీకాకుండా 6.18 ఎకానమీతో బౌలింగ్ చేసి టీమిండియా తరుపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్గా ఉన్నాడు..