తొలి టీ20 మ్యాచ్లో 158 పరుగుల లక్ష్యఛేదనలో 114 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 34 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 24 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించారు...