పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన విరాట్ కోహ్లీ, హంగ్ కాంగ్తో జరిగిన మ్యాచ్లో వన్ డౌన్లో వచ్చి 59 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్లో కెఎల్ రాహుల్ వికెట్ని త్వరగా కోల్పోయిన భారత జట్టు, రెండో మ్యాచ్లో రోహిత్ శర్మ వికెట్ని 5 ఓవర్లలోపే కోల్పోయింది...