న్యూజిలాండ్ సిరీస్లోనూ భారీ స్కోర్ చేయలేకపోయిన సంజూ శాంసన్, ధోనీ రిటైర్మెంట్ తర్వాత 2021 నుంచి టీమ్లోకి వస్తూ పోతూ ఉన్నాడు. గత ఏడాది జూన్లో దీపక్ హుడాతో కలిసి 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంజూ శాంసన్, టీ20ల్లో టీమిండియా తరుపున అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు..