వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన రెండో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 90 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా ఫెయిల్ అయనా రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్తో టీమిండియాని ఆదుకున్నాడు..