కానీ అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి.. అతడి సిబ్బంది భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్, ఆర్. శ్రీధర్ లతో పాటు సారథిగా వ్యవహరించిన అజింక్యా రహానే, మేనేజ్మెంట్ అందరూ జట్టుకు అండగా నిలిచారు. జట్టులో స్ఫూర్తిని నింపారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. అటువంటి స్ఫూర్తి ఇప్పుడు పాకిస్తాన్ కు కావాల్సి ఉంది..’ అని తెలిపాడు.