బీజేపీ పార్టీ నుంచి ఢిల్లీ ఎంపీగా గెలిచిన గౌతమ్ గంభీర్, పార్లమెంట్ సమావేశాలకు హాజరైంది కేవలం 30 శాతం మాత్రమే. ఇదే సమయంలో ఐపీఎల్లో లక్నో మెంటర్గా, కామెంటేటర్గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు గంభీర్. పార్ట్ టైమ్ పొలిటీషన్ అనే మాట, వీరూ, గంభీర్ని ఉద్దేశించే అన్నాడనడానికి ఈ లెక్కలే ఉదాహరణ అంటున్నారు నెటిజన్లు..