ఇక వన్డేలలో శ్రేయాస్ అయ్యర్ నిలకడగా రాణించాడని, టెస్టులలో మాత్రం తన ఓటు రిషభ్ పంత్ కే వేస్తానని చెప్పాడు. కార్తీక్ చెప్పినట్టే.. బీసీసీఐ కూడా ఈ ముగ్గురినే అత్యుత్తమ బ్యాటర్లుగా ఎంపికచేయడం గమనార్హం. బీసీసీఐ శనివారం విడుదల చేసిన జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (టీ20), శ్రేయాస్ అయ్యార్ (వన్డే), రిషభ్ పంత్ (టెస్టు) బెస్ట్ బ్యాటర్లుగా నిలిచారు.