వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా రెస్ట్ తీసుకున్నా శ్రేయాస్ అయ్యర్కి కెప్టెన్సీ ఇచ్చే ఆలోచన చేయలేదు బీసీసీఐ... శిఖర్ ధావన్ని కెప్టెన్గా ఎంచుకున్న బీసీసీఐ, రవీంద్ర జడేజాని వైస్ కెప్టెన్గా నియమించింది...