షాకింగ్: జడేజాకి గాయం అలా అయ్యిందా... స్కై బోర్డు మీద నుంచి కిందపడి, వరల్డ్కప్కి దూరం!
First Published Sep 9, 2022, 7:42 PM ISTఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 రౌండ్లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి, ఫైనల్కి అర్హత సాధించలేకపోయింది భారత జట్టు. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్తో పాటు తొలి రెండు మ్యాచుల్లో ఆడిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా... గాయపడి టోర్నీ మధ్యలోనే దూరం కావడం, టీమ్ పర్ఫామెన్స్పై తీవ్రంగా ప్రభావం చూపింది. అయితే జడ్డూ ఎలా గాయపడ్డాడు...