రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ త్వరగా అవుట్ కావడం... విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పోరాడినా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి తొలి వికెట్కి 153 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్తాన్కి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు...