టీమిండియా తరుపున 66 టీ20 మ్యాచులు ఆడిన శిఖర్ ధావన్, 11 హాఫ్ సెంచరీలతో 1719 పరుగులు చేశాడు..
ఐపీఎల్ 2020 సీజన్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన శిఖర్ ధావన్, 600+ పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ విన్నర్ కెఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్ తర్వాతి స్థానంలో నిలిచాడు...