రెండో ఇన్నింగ్స్లోనూ శార్దూల్ ఠాకూర్ మెరుపు హాఫ్ సెంచరీ... సిరీస్లో రిషబ్ పంత్ తొలిసారిగా...
First Published Sep 5, 2021, 7:45 PM ISTఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మెరుపు హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచిన శార్దూల్ ఠాకూర్, రెండో ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ అందుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో 65 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో హాఫ్ సెంచరీ అందుకున్నాడు శార్దూల్ ఠాకూర్...