పీసీబీ అధ్యక్షుడిగా రమీజ్ రాజాని తప్పించి, నజీం సేథికి బాధ్యతలు అప్పగించింది. అధ్యక్షుడితో పాటు సెలక్టర్లపై కూడా వేటు వేసిన పాకిస్తాన్, కెప్టెన్ని కూడా మార్చాలని భావిస్తోంది. పాక్కి విజయాలు అందించలేకపోతున్న బాబర్ ఆజమ్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..