తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో కూడా రోహిత్, కోహ్లీ, భువనేశ్వర్, అశ్విన్, షమీలను పక్కనబెట్టింది. వన్డే సిరీస్ లో వీళ్లలో పలువురు రీఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే లంక తో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా.. న్యూజిలాండ్ తో మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడాల్సి ఉంది.