అతడి స్థానంలో సెలక్టర్లు హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు) ను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే ఎంపిక చేసిన పేస్ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ కు తప్ప అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్ కు ప్రపంచకప్ ఆడిన అనుభవం లేదు. దీంతో సెలక్టర్లు ఆలోచనలో పడ్డారు.